Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదుకు అమిత్ షా.. టార్గెట్ ఏంటంటే?

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (12:03 IST)
హైదరాబాద్‌లో జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్న ఈ సమావేశానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జీ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ హాజరుకానున్నారు. 
 
పోలింగ్ బూత్ సమ్మేళన్ పేరుతో ఈ సభ జరుగనుంది. ఇక అమిత్ షా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత సమావేశానికి వెళతారు. మధ్యాహ్నం 1 గంటలకు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ప్రసంగిస్తారని తెలుస్తోంది. 
 
గత ఏడాది డిసెంబర్ 28న తన ముందస్తు పర్యటనలో, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలవాలని, 35 శాతం ఓట్లను సాధించాలని బిజెపి సీనియర్ నేత అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments