హైదరాబాదుకు అమిత్ షా.. టార్గెట్ ఏంటంటే?

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (12:03 IST)
హైదరాబాద్‌లో జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్న ఈ సమావేశానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జీ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ హాజరుకానున్నారు. 
 
పోలింగ్ బూత్ సమ్మేళన్ పేరుతో ఈ సభ జరుగనుంది. ఇక అమిత్ షా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత సమావేశానికి వెళతారు. మధ్యాహ్నం 1 గంటలకు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ప్రసంగిస్తారని తెలుస్తోంది. 
 
గత ఏడాది డిసెంబర్ 28న తన ముందస్తు పర్యటనలో, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలవాలని, 35 శాతం ఓట్లను సాధించాలని బిజెపి సీనియర్ నేత అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments