Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భానుడి సెగ.. గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ.. వర్షాలు

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (11:25 IST)
దేశంలో భానుడు భగభగమంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఉత్తర భారతంలో ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్​ న్యూస్​ చెప్పింది. 
 
ఈ నెల 13, 14 తేదీల్లో జమ్మూకాశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో ఉరుములతో కూడిన వర్షాలు, హిమపాతం కురుస్తుందని.. పంజాబ్​, హర్యానా, ఛండీగఢ్​, ఉత్తరప్రదేశ్​, రాజస్థాన్​లో ఈ నెల 13న, అంటే బుధవారం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా ఈ నెల 14 నుంచి 17 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వేడి వాతావరణమే ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments