Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడ్స్ రైలు కింద పడిపోయిన మహిళ.. ఆమెకు ఏమైందో తెలుసా?

సెల్వి
సోమవారం, 26 ఆగస్టు 2024 (20:20 IST)
Train
మహిళ పట్టాలు దాటుతుండగా రైవచ్చిన రైలు.. రైలు కింద పడుకొని తప్పించుకున్న మహిళ వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో ఓ మహిళ రైలు కింద పడిపోయింది. 
 
అయితే అది గూడ్స్ కావడంతో ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే, వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో నవంద్దీ రైల్వే స్టేషన్‌లో టాకీ తండాకు చెందిన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చింది.
 
అయితే ఇదీ గమనించిన మహిళ వెంటనే పట్టాల పైనే పడుకుంది. పట్టాల మీదుగా రైలు వెళ్లినప్పటికీ ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు దాటే వరకు అట్టే రైలు కిందనే ఉండిపోయింది. దీంతో ఈ ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments