Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే 5 రోజుల్లో తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండుతాయి జాగ్రత్త

ఐవీఆర్
శనివారం, 23 మార్చి 2024 (21:19 IST)
క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు తెలియజేసింది. శనివారం నుంచి రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుందనీ, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి పెరుగుతాయని తెలిపింది.
 
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం వున్నందున సాధ్యమైనంత వరకూ ఉదయం లేదా సాయంత్రం పనులు చక్కబెట్టకోవాలని తెలియజేసింది. ఎండవేడిమి ఎక్కువైనప్పుడు బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రానికి కిందిస్థాయి గాలులు బలంగా వీయడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments