అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

ఠాగూర్
బుధవారం, 3 డిశెంబరు 2025 (08:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అనేక ప్రాంతాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవాలు అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వేలం పాటల్లో సర్పంచ్ పదవులను ధనవంతులు దక్కించుకుంటున్నారు. మరికొన్ని చోట్ల తీవ్ర పోటీ నెలకొంది. 
 
ఇంకొన్ని చోట్ల పలువురు మగరాయుళ్ళు తమ భార్యలను పోటీలోకి దించుతున్నారు. పలు స్థానాలు మహిళలకు కేటాయించడంతో పురుషులు పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ భార్యలను పోటీలోకి దించుతున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో సర్పంచి అభ్యర్థిగా నాగుల స్రవంతి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆమె భర్త ప్రశాంత్ గ్రామస్థుల ముందు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో తాను పోటీ చేసినా మీరంతా కలిసి నన్ను ఓడించారు. కనీసం, ఈ సారైనా నా భార్యను గెలిపించండి అంటూ కంటతడి పెట్టుకున్నారు. ప్రశాంత్ వేడుకోవడం చూసి ఆయన అనుచరులు సైతం ఎమోషనల్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments