ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసులు కస్టడీకి మాజీ డీసీపీ

సెల్వి
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (10:42 IST)
ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధా కిషన్ రావును తెలంగాణ పోలీసులు కస్టడీకి పంపారు. శుక్రవారం అరెస్టు చేసిన రాధా కిషన్‌రావును రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.
 
పోలీసుల పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు రాధా కిషన్‌రావు తరఫు న్యాయవాది సమయం కోరారు. విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. గత నెలలో వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన నాలుగో పోలీసు అధికారి రావు కావడం గమనార్హం.  
 
ఇంతలో, ప్రత్యర్థి రాజకీయ నాయకులు, వారి కుటుంబాలు, అధికార పార్టీలోని అసమ్మతివాదులపై నిఘా కోసం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి)లో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌ను రూపొందించినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం