Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసులు కస్టడీకి మాజీ డీసీపీ

సెల్వి
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (10:42 IST)
ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధా కిషన్ రావును తెలంగాణ పోలీసులు కస్టడీకి పంపారు. శుక్రవారం అరెస్టు చేసిన రాధా కిషన్‌రావును రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.
 
పోలీసుల పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు రాధా కిషన్‌రావు తరఫు న్యాయవాది సమయం కోరారు. విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. గత నెలలో వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన నాలుగో పోలీసు అధికారి రావు కావడం గమనార్హం.  
 
ఇంతలో, ప్రత్యర్థి రాజకీయ నాయకులు, వారి కుటుంబాలు, అధికార పార్టీలోని అసమ్మతివాదులపై నిఘా కోసం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి)లో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌ను రూపొందించినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం