Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ వద్ద బాలీవుడ్ నటుడు సోనూసూద్..(Video Viral)

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (12:12 IST)
బాలీవుడ్ నటుడు సోను సూద్ హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయన కుమారి ఆటీని కలిశారు. ఆమెతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుమారి ఆంటీ ప్రతి స్త్రీలో ఉండే నిశబ్దమైన శక్తికి, భీకరమైన స్థితిస్థాపకతకు నిదర్శనం.. మన మాటలు మరియు చర్యల ద్వారా ఈ అపరిమితమైన శక్తిని కలిగి ఉన్న వారిని ఆదరిద్దాం, జరుపుకుందాం, ఉద్ధరిద్దాం మరియు శక్తివంతం చేద్దాం అంటూ కామెంట్స్ చేసారు. అలాగే, కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపారు. 
 
ఈ సందర్భంగా కుమారి ఆంటీతో సోనుసూద్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ, శాఖాహార భోజనం, మాంసాహార భోజనం ఎంత అంటూ ప్రశ్నించారు. వెజ్ మీల్స్ రూ.80, నాన్ వెజ్ మీల్స్ రూ.120 అంటూ కుమారి ఆంటీ సమాధానం చెప్పింది. మీకు అయితే ఫ్రీగా ఇస్తానంటూ చెప్పడంతో సోనుసూద్ ఎంతో సంబరపడిపోయారు. ఆ తర్వాత కుమారి అంటి ఇద్దరు పిల్లలతో కలిసి సోను సూద్ ఫోటోలు దిగారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments