Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

సెల్వి
బుధవారం, 23 జులై 2025 (12:07 IST)
Crime
వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్‌లో ఆరేళ్ల బాలికపై ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన రోజువారీ కూలీ కార్మికుడైన నిందితుడిని ఇంకా గుర్తించలేదు. 
 
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను చాక్లెట్లు తీసిస్తానని తీసుకెళ్లి, ఆమెను ఏకాంత ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో వుండగా బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 
 
బాలిక తల్లి బాధితురాలికి రక్తస్రావం అవుతుండటం గమనించి విచారించడంతో బాలిక జరిగిన విషయాన్ని వెల్లడించింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా, ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments