Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది.. ఎందుకో తెలుసా?

సెల్వి
సోమవారం, 8 జులై 2024 (14:18 IST)
సంగారెడ్డికి చెందిన 30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. బాధితురాలిని పోలీసులు రీనాగా గుర్తించారు. 
 
కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ఈమె విడాకులు తీసుకున్నారు. ఆమె డిప్రెషన్‌కు మందులు తీసుకుంటున్నట్లు తెలిసింది అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవపురి కాలనీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న 30 ఏళ్ల మహిళ తన ఇంట్లో శవమై కనిపించింది. గత రాత్రి ఆమె 130 నిద్రమాత్రలు మింగింది. 
 
సోమవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. నిద్రలోనే మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
 అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments