Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది.. ఎందుకో తెలుసా?

సెల్వి
సోమవారం, 8 జులై 2024 (14:18 IST)
సంగారెడ్డికి చెందిన 30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. బాధితురాలిని పోలీసులు రీనాగా గుర్తించారు. 
 
కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ఈమె విడాకులు తీసుకున్నారు. ఆమె డిప్రెషన్‌కు మందులు తీసుకుంటున్నట్లు తెలిసింది అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవపురి కాలనీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న 30 ఏళ్ల మహిళ తన ఇంట్లో శవమై కనిపించింది. గత రాత్రి ఆమె 130 నిద్రమాత్రలు మింగింది. 
 
సోమవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. నిద్రలోనే మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
 అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments