Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

ఠాగూర్
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (12:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు - బైకు ఢీకొన్న ఘటనలో ఎస్ఐ శ్వేతతో పాటు మరొకరు మృత్యువాతపడ్డారు. కారు తొలుత బైకును ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ శ్వేత ప్రాణాలు కోల్పోయారు.
 
ఆర్నకొండ నుంచి జగిత్యాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్వేత కారును డ్రైవింగ్ చేస్తూ తొలుత బైక్‌ను, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. శ్వేత మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా, జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె కోరుట్ల, వెల్గటూరు, కథలపూర్, పెగడపల్లిలలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments