Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి గిఫ్ట్ మహిళలకి జీరో ధర టిక్కెట్ పైన ప్రయాణికురాలి విమర్శ, ఉచితం ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తారా?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (12:00 IST)
నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన జీరో ధర టిక్కెట్ పైన ఓ ప్రయాణికురాలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించడంపై తను చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఉచితాలు ఇచ్చి ఆ భారాన్ని ఎవరిపై వేస్తారు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేస్తారా అంటూ ప్రశ్నించారు.
<

Salute To This Lady! pic.twitter.com/Ij474iC8PJ

— Hi Hyderabad (@HiHyderabad) December 14, 2023 >
స్త్రీలకు రూ.2500 ప్రతి నెలా ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఇలా అన్నీ ఉచితాలు ఇస్తూ పోతూ వుంటే ప్రజల్లో బద్ధకం పెరిగిపోతుంది. కష్టపడరు, రాష్ట్రం అప్పులపాలవుతుంది. అప్పుడు ఆ భారం ఎవరిపై పడుతుంది. ఇదంతా ఆలోచించాలి అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments