Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి గిఫ్ట్ మహిళలకి జీరో ధర టిక్కెట్ పైన ప్రయాణికురాలి విమర్శ, ఉచితం ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తారా?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (12:00 IST)
నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన జీరో ధర టిక్కెట్ పైన ఓ ప్రయాణికురాలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించడంపై తను చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఉచితాలు ఇచ్చి ఆ భారాన్ని ఎవరిపై వేస్తారు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేస్తారా అంటూ ప్రశ్నించారు.
<

Salute To This Lady! pic.twitter.com/Ij474iC8PJ

— Hi Hyderabad (@HiHyderabad) December 14, 2023 >
స్త్రీలకు రూ.2500 ప్రతి నెలా ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఇలా అన్నీ ఉచితాలు ఇస్తూ పోతూ వుంటే ప్రజల్లో బద్ధకం పెరిగిపోతుంది. కష్టపడరు, రాష్ట్రం అప్పులపాలవుతుంది. అప్పుడు ఆ భారం ఎవరిపై పడుతుంది. ఇదంతా ఆలోచించాలి అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments