Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుక్కుగూడలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే భారీ సభ

సెల్వి
బుధవారం, 27 మార్చి 2024 (17:09 IST)
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6, 7 తేదీల్లో తుక్కుగూడలో కాంగ్రెస్ జాతీయ స్థాయి సమావేశం ఉంటుందని.. కర్ణాటక, తెలంగాణల్లో గెలుపొందిన స్ఫూర్తితో జాతీయ స్థాయిలో హామీల ప్రకటన ఉంటుందన్నారు. 
 
తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి హామీలపై ప్రకటన చేస్తామన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలని వ్యాఖ్యానించారు. 
 
మన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేశామన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు ఒకదానికొకటి బంధుత్వమని చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments