Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుక్కుగూడలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే భారీ సభ

సెల్వి
బుధవారం, 27 మార్చి 2024 (17:09 IST)
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6, 7 తేదీల్లో తుక్కుగూడలో కాంగ్రెస్ జాతీయ స్థాయి సమావేశం ఉంటుందని.. కర్ణాటక, తెలంగాణల్లో గెలుపొందిన స్ఫూర్తితో జాతీయ స్థాయిలో హామీల ప్రకటన ఉంటుందన్నారు. 
 
తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి హామీలపై ప్రకటన చేస్తామన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలని వ్యాఖ్యానించారు. 
 
మన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేశామన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు ఒకదానికొకటి బంధుత్వమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments