Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి లీకుల వీరుడు.. దొంగల ఫోన్‌లను ట్యాప్ చేస్తారు.. కేటీఆర్

సెల్వి
బుధవారం, 27 మార్చి 2024 (16:46 IST)
వివాదస్పద ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చని ఒప్పుకున్న కేటీఆర్.. ఒకరిద్దరు ఫోన్లు పోలీసులు ట్యాప్ చేసి ఉండొచ్చని అన్నారు. దొంగల ఫోన్ కాల్‌లను పోలీసులు ట్యాప్ చేస్తారని అతను వాదించారు.
 
డ్రామాలు, హంగామా చేయడాన్ని మించి కాంగ్రెస్ ఏమీ చేయబోదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లీకుల వీరుడు (లీకింగ్ స్టార్)గా అభివర్ణించారు. ఒకరిద్దరు ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైనట్లు కేటీఆర్‌ ఒప్పుకోవడంతో కాంగ్రెస్‌ నేతల ఆరోపణలకు మరింత బలం చేకూరింది. మొత్తానికి ఎపిసోడ్ ఎక్కడ ముగుస్తుందో చూడాలి. 
 
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, సస్పెండ్ చేయబడిన డీఎస్పీ ప్రణీత్ రావు, మరికొందరు పోలీసు అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లో కీలక వ్యక్తులుగా అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments