Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓపెన్ డ్రెయిన్‌లో పడిన రెండేళ్ల బాలిక.. మృతదేహం లభ్యం

సెల్వి
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:01 IST)
నిజామాబాద్ పట్టణంలోని ఆనందనగర్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి డ్రెయిన్‌లో కొట్టుకుపోయిన రెండేళ్ల బాలిక మృతదేహాన్ని గురువారం అర్థరాత్రి వారి నివాసానికి కిలోమీటరు దూరంలో డ్రెయిన్ నుంచి వెలికితీశారు. 
 
అనన్య తన నివాసానికి సమీపంలో ఆడుకుంటుండగా, ఆమె ప్రమాదవశాత్తు ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయింది. బుధవారం రాత్రి విపత్తు నిర్వహణ బృందం, పోలీసులు బాలిక కోసం వెతికినా ఆచూకీ లభించలేదు.
 
గురువారం తెల్లవారుజామున న్యాల్‌కల్‌ రోడ్డులోని ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్యాలయం వద్ద ధోబీ ఘాట్‌ సమీపంలో సెర్చ్‌ టీమ్‌ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments