లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు! (Video)

ఠాగూర్
ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (14:48 IST)
తెలంగాణా రాష్ట్రంలో అబ్కారీ శాఖ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారు. లంచం ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ఐస్ క్రీమ్ షాపులో తయారు చేసే ఐస్ క్రీమ్‌లలో విస్కీ కలిపి కేసు బుక్ చేశారు. దీంతో విస్కీ ఐస్ క్రీమ్‌ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దీనికి సంబందించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు బయటపడ్డాయి. 
 
హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులకు లంచం ఇవ్వని అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి. ఓనర్‌ను ఇరికించాలని చూసిన ఎక్సైజ్ పోలీసులు. డెకాయ్‌ ద్వారా పదకొండున్నర కిలోల కేక్ ఆర్డర్ చేయించిన ఎక్సైజ్ పోలీసులు. ఆన్‌లైన్ ద్వారా నగదు పంపించి.. విస్కీ బాటిల్ కొని కేక్‌లో కలపాలని చెఫ్ దయాకర్‌కు చెప్పిన అధికారులు.. కుదరదన్న దయాకర్. 
 
దీంతో వాచ్‌మన్ తాగి పడేసిన మందు బాటిళ్లు లోనికి తీసుకొచ్చి.. రైడ్ చేసినట్టు డ్రామాలు ఆడిన అధికారులు. ఉన్నతాధికారులకు, మానవహక్కుల కమిషన్‌ ఫిర్యాదు చేసిన అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి. ఈ విస్కీ ఐస్ క్రీమ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments