Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు! (Video)

ఠాగూర్
ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (14:48 IST)
తెలంగాణా రాష్ట్రంలో అబ్కారీ శాఖ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారు. లంచం ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ఐస్ క్రీమ్ షాపులో తయారు చేసే ఐస్ క్రీమ్‌లలో విస్కీ కలిపి కేసు బుక్ చేశారు. దీంతో విస్కీ ఐస్ క్రీమ్‌ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దీనికి సంబందించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు బయటపడ్డాయి. 
 
హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులకు లంచం ఇవ్వని అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి. ఓనర్‌ను ఇరికించాలని చూసిన ఎక్సైజ్ పోలీసులు. డెకాయ్‌ ద్వారా పదకొండున్నర కిలోల కేక్ ఆర్డర్ చేయించిన ఎక్సైజ్ పోలీసులు. ఆన్‌లైన్ ద్వారా నగదు పంపించి.. విస్కీ బాటిల్ కొని కేక్‌లో కలపాలని చెఫ్ దయాకర్‌కు చెప్పిన అధికారులు.. కుదరదన్న దయాకర్. 
 
దీంతో వాచ్‌మన్ తాగి పడేసిన మందు బాటిళ్లు లోనికి తీసుకొచ్చి.. రైడ్ చేసినట్టు డ్రామాలు ఆడిన అధికారులు. ఉన్నతాధికారులకు, మానవహక్కుల కమిషన్‌ ఫిర్యాదు చేసిన అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి. ఈ విస్కీ ఐస్ క్రీమ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments