Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ భద్రాచలం పర్యటనలో అపశృతి: ఏఎస్పీ పరితోష్‌ను ఢీకొట్టిన సీఎం కాన్వాయ్

ఐవీఆర్
మంగళవారం, 12 మార్చి 2024 (15:52 IST)
మార్చి 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) పరితోష్ పంకజ్ సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పరితోష్‌ను మంత్రుల కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో ఆయనకు గాయాలయ్యాయి.
 
ప్రధాన రహదారిపై ఏర్పాట్లు, ట్రాఫిక్‌ను ఆయన పర్యవేక్షిస్తున్న సమయంలో మంత్రుల కాన్వాయ్‌కు చెందిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. గాయపడిన ఏఎస్పీని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. బీహార్‌కు చెందిన పంకజ్ ఐపీఎస్ కాకముందు మర్చంట్ నేవీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments