Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ భద్రాచలం పర్యటనలో అపశృతి: ఏఎస్పీ పరితోష్‌ను ఢీకొట్టిన సీఎం కాన్వాయ్

ఐవీఆర్
మంగళవారం, 12 మార్చి 2024 (15:52 IST)
మార్చి 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) పరితోష్ పంకజ్ సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పరితోష్‌ను మంత్రుల కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో ఆయనకు గాయాలయ్యాయి.
 
ప్రధాన రహదారిపై ఏర్పాట్లు, ట్రాఫిక్‌ను ఆయన పర్యవేక్షిస్తున్న సమయంలో మంత్రుల కాన్వాయ్‌కు చెందిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. గాయపడిన ఏఎస్పీని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. బీహార్‌కు చెందిన పంకజ్ ఐపీఎస్ కాకముందు మర్చంట్ నేవీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments