Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (21:28 IST)
హైదరాబాద్ నగరంలోని మేడ్చల్‌లో దారుణం జరిగింది. పట్టపగలు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డారు. సినిమా తరహాలో పోటు మీద పొడుస్తూ నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగా, ఎలాంటి భయం లేకుండా దారుణంగా నరికి చంపేశారు. దీంతో మేడ్చల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 
 
వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఉమేష్ (25) అనే వ్యక్తిని నడి రోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. రోడ్డుపై వాహనాలు వెళుతుండగానే పట్టపగలు, అందరూ చూస్తుండగా పోటు మీద పోటు పొడుస్తూ అతి కిరాతకంగా చంపేశారు. ఎవరన్న చూస్తారన్న ఏమాత్రం భయం లేకుండా పొడిచి చంపి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments