Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్.. మూడు భోగీలు...?

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (10:41 IST)
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్ మీదకి వస్తుండగా రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి. 
 
ఈ ఘటనలో పది మంది ప్రయాణీకులకు గాయాలైనాయి. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టంకు సంబంధించి ఇంకా వివరాలు వెలువడలేదు. 
 
ఇంజన్‌తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నాంపల్లి నుంచి రైళ్ల రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments