Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకులాల్లో ఆగని సిబ్బంది వేధింపులు - విద్యార్థినుల రోదన (Video)

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (09:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులకు ఉపాధ్యాయుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. నెలవారీ పీరియడ్స్ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంటే ఆలస్యం ఎందుకు అవుతుందంటూ పీఈటీ ఉపాధ్యాయురాలు జ్యోత్స్న తమను వేధిస్తోందంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. 
 
ముఖ్యంగా స్నానం చేస్తుంటే బాత్రూమ్ తలుపులు పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోనుతో వీడియో రికార్డు చేస్తూ కొడుతోందని వారు బోరున విలపిస్తూ చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
పీఈటిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో 500కు పైగా విద్యార్థినులు పాల్గొన్నారు. అలాగే, హాస్టల్ ప్రాంగణంలో కేవలం రెండు బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేసారు. అలాగే, పీఈటీ టీచర్ కొట్టిన దెబ్బలను చూపిస్తూ బోరున విలపించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments