Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. వీకెండ్ పార్టీ.. 24మంది అరెస్ట్

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (10:00 IST)
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి ఖాజాగూడాలోని ది కేవ్ బార్ అండ్ లాంజ్‌లో దాడులు నిర్వహించారు. 
 
ఈ దాడుల్లో 24మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీకెండ్ ఈవెంట్‌ పేరుతో జరిగిన ఈ పార్టీలో పట్టుబడిన 50మందికి జరిపిన పరీక్షల్లో 24మందికి పాజిటివ్ అని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ పార్టీకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఈవెంట్ ఆర్గనైజర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments