Webdunia - Bharat's app for daily news and videos

Install App

సివిల్స్‌లో తెలుగు యువతికి 3వ ర్యాంకు

ఐవీఆర్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (19:47 IST)
సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు యువతి 3వ ర్యాంకు సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్యరెడ్డి ఈ ర్యాంకు సాధించారు. తమ కుమార్తె 3వ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసారు.
 
కాగా దేశవ్యాప్తంగా 1016 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్ సాధించగా అనిమేష్ ప్రధాన్ ద్వితీయ ర్యాంక్ సాధించారు. యూపీఎస్సీ పరీక్షలో 30 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఎంపికయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments