Webdunia - Bharat's app for daily news and videos

Install App

సివిల్స్‌లో తెలుగు యువతికి 3వ ర్యాంకు

ఐవీఆర్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (19:47 IST)
సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు యువతి 3వ ర్యాంకు సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్యరెడ్డి ఈ ర్యాంకు సాధించారు. తమ కుమార్తె 3వ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసారు.
 
కాగా దేశవ్యాప్తంగా 1016 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్ సాధించగా అనిమేష్ ప్రధాన్ ద్వితీయ ర్యాంక్ సాధించారు. యూపీఎస్సీ పరీక్షలో 30 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఎంపికయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments