Webdunia - Bharat's app for daily news and videos

Install App

సివిల్స్‌లో తెలుగు యువతికి 3వ ర్యాంకు

ఐవీఆర్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (19:47 IST)
సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు యువతి 3వ ర్యాంకు సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్యరెడ్డి ఈ ర్యాంకు సాధించారు. తమ కుమార్తె 3వ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసారు.
 
కాగా దేశవ్యాప్తంగా 1016 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్ సాధించగా అనిమేష్ ప్రధాన్ ద్వితీయ ర్యాంక్ సాధించారు. యూపీఎస్సీ పరీక్షలో 30 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఎంపికయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments