Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారు.. రేవంత్ రెడ్డి ఫైర్

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (17:44 IST)
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన కుమార్తె కె కవిత అరెస్ట్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సాధారణంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాల్లో ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు పార్టీలోని కీలక సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 
 
కానీ కేటీఆర్ స్పందిస్తూనే వున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్ర అధికారులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కానీ కేసీఆర్ ఆశించిన స్థాయిలో ఫైర్ కాలేదు.
 
అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారని, అనేక పార్లమెంటరీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కార్యకర్తలను రాజీ చేశారని ఆరోపించారు. 
 
కేసీఆర్‌ మోదీకి అమ్ముడుపోయారని, తన కూతురు కవితకు బెయిల్‌ ఇచ్చేలా బీఆర్‌ఎస్‌ క్యాడర్‌తో రాజీ పడ్డారని అన్నారు. 
 
జైలులో ఉన్న తన కూతురు కవితను బయటకు తీసుకురావడం కోసం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను బలితీసుకున్న తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్‌ఎస్, బీజేపీ చేతులు కలిపి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ మౌనంగా పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments