Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కాంగ్రెస్ త్వరలో పడిపోతుంది.. విజయసాయిరెడ్డి

సెల్వి
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (22:57 IST)
పదేళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.
 
సోమవారం పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ మాట్లాడుతూ, "తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రత్యేక హోదా ముసుగులో ఆంధ్రప్రదేశ్‌ను విభజించింది. కానీ ప్రజలు తిరస్కరించారు.

తెలంగాణలో కూడా పార్టీ ఘోరంగా విఫలమైంది. 10 ఏళ్ల పోరాటం తర్వాత ఎన్నో అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుంది..." అంటూ వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments