Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్నో సెంట్రల్ జైలులో మరో 36మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్

సెల్వి
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (22:49 IST)
లక్నో సెంట్రల్ జైలులో ఖైదీలలో 36 హెచ్‌ఐవి పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇప్పటికే 27 పాజిటివ్‌ హెచ్‌ఐవీ కేసులు నమోదు కాగా, ఇప్పుడు కొత్త సంఖ్య 63కి చేరింది. ఈ ఆందోళనకరమైన కేసుల సంఖ్య జైలు అధికారులనే కాదు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా షాక్‌కు గురి చేసింది. 
 
సెప్టెంబరులో ఒక ఖైదీ అనుమానాస్పద రీతిలో మరణించాడు. పోస్ట్‌మార్టంలో అతను ఎయిడ్స్ కారణంగా మరణించాడని తేలింది. జైలు అధికారులు వార్తలను దాచిపెట్టి, ఇతర ఖైదీలకు పరీక్షలు నిర్వహించి మరో 27 మంది హెచ్‌ఐవి పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు కనుగొన్నారు. వ్యాధి సోకిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో పరీక్షలు నిలిపివేశారు. 
 
రెండో దశ పరీక్షలో, మరో 36 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 63కి చేరుకుంది. జైలుకు పంపకముందే ఖైదీలకు వ్యాధి సోకిందని, సిరంజిలను పంచుకున్నారని జైలు అధికారులు వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments