Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నవంబర్ 6వ తేదీ నుంచి కుల గణన

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (17:12 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6వ తేదీన కుల గణనను ప్రారంభించనుంది. దేశంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితర నేతలతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. కాగా, సర్వే ప్రారంభం రోజున రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. 
 
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మేలు జరిగేలా కుల గణనపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి చర్చిస్తామన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments