Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్: బీర్ల ధరలు పెంపు

సెల్వి
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (14:50 IST)
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తప్పేటులేదు. జైశ్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు బీర్ బాటిళ్ల ధరలను తెలంగాణ సర్కారు పెంచింది. బీర్ల ధరలు సవరించాలని యునైటెడ్ బేవరేజస్, మరికొన్ని బేవరేజస్ గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాయి. 
 
అయితే, ఎట్టిపరిస్థితుల్లో బేవరేజస్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. దీంతో ఈ అంశంపై వేసిన కమిటీ కూడా బీర్ల ధరలను 15శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఫలితంగా కాగా ధరలను 33 శాతం పెంచాలని.. లేకుంటే బీర్ల సప్లయ్‌ను కూడా ఆపేస్తామని బేవరేజస్ చెప్పడంతో బీర్ల ధరలు పెంచక తప్పట్లేదు. ఏపీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments