క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

ఐవీఆర్
శనివారం, 5 ఏప్రియల్ 2025 (14:16 IST)
ఈమధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం కొందరు విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ కూడా వున్నాడు. అందరూ ఎంతో హుషారుగా క్రికెట్ ఆడుతున్నారు.
 
ఫీల్గింగులో భాగంగా వినయ్ బంతి కోసం పరుగులు తీస్తూ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. దీనితో మిగిలినవారంతా అతడి వద్దకు వెళ్లి చూసి ముఖంపై నీళ్లు పోసినా స్పందన కనబడలేదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: కాంతారా హీరోయిన్‌కు టాలీవుడ్ ఆఫర్లు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో సంతకం చేసిందా?

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments