Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

ఐవీఆర్
శనివారం, 5 ఏప్రియల్ 2025 (14:16 IST)
ఈమధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం కొందరు విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ కూడా వున్నాడు. అందరూ ఎంతో హుషారుగా క్రికెట్ ఆడుతున్నారు.
 
ఫీల్గింగులో భాగంగా వినయ్ బంతి కోసం పరుగులు తీస్తూ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. దీనితో మిగిలినవారంతా అతడి వద్దకు వెళ్లి చూసి ముఖంపై నీళ్లు పోసినా స్పందన కనబడలేదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments