Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటు భూమి కాదు రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు

ఐవీఆర్
శనివారం, 16 మార్చి 2024 (12:39 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ ప్రాంతంలో రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు ఓ ఘనుడు. తన స్థలాన్ని ఆనుకుని వున్న స్థలం కావడంతో ఎంచక్కా దాన్ని కలిపేసుకుని అందులో గదులు నిర్మించేసాడు. ఆటలు ఆడుకునేందుకు క్రీడామైదానంగా తీర్చిదిద్ది దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించాడు. ఈ వ్యవహారం జూబ్లిహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్ 1లో జరిగింది.
 
ప్రభుత్వ భూమిని కబ్జా చేసాడన్న ఫిర్యాదు అందడంతో రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఐతే ఆ స్థలం లోపలికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ముందు వున్న పురుషోత్తం రెడ్డి ఇంటి గేటు ద్వారా వెళ్లేందుకు అధికారులు ప్రయత్నించారు. దానితో తన ఇంటి ఆవరణ గేటులోపలికి వచ్చేందుకు అనుమతి నిరాకరించడంతో వారు పక్కనే వున్న కొండ ప్రాంతం పైకి ఎక్కి ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని ఫోటోలు తీసారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments