Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంజాన్ నెల.. ఇఫ్తార్‌లో ఖర్జూరాలు.. డిమాండ్ పెరిగింది..

Advertiesment
Dates flood Hyderabad markets

సెల్వి

, శుక్రవారం, 15 మార్చి 2024 (22:19 IST)
రంజాన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఖర్జూరం డిమాండ్ పెరిగింది. వీటిని ఇఫ్తార్ సమయంలో ఉపవాసం విరమించడానికి ఉపయోగిస్తారు.
 
ముస్లింలు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ట్యునీషియా, అల్జీరియా, ఇతర అరబ్ దేశాల నుండి దిగుమతి చేసుకున్న ఖర్జూరాలను పెద్ద మొత్తంలో హైదరాబాదులో కొనుగోలు చేయడం కనిపిస్తుంది. చెన్నై, ముంబైలోని ఓడరేవుల నుండి వివిధ రకాల ఖర్జూర రకాలు 400 ట్రక్కుల్లో వచ్చాయి. 
 
దేశంలోని ఖర్జూరాల కోసం హైదరాబాద్ అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటి. ఈ నేపథ్యంలో చిల్లర వ్యాపారులు, వినియోగదారులు పెద్దమొత్తంలో ఖర్జూరాన్ని కొనుగోలు చేయడంతో విక్రయాలు ఊపందుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలాంటి తప్పు చేయనప్పుడు కవితకు భయమెందుకు? కిషన్ రెడ్డి