Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను సందర్శించిన రజనీకాంత్

Advertiesment
rajini

సెల్వి

, శుక్రవారం, 15 మార్చి 2024 (14:21 IST)
నటుడు రజనీకాంత్ బుధవారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)పై తన పర్యటనలో, రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కేవీబీ రెడ్డి, ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారులు రజనీకాంత్‌కు సాదర స్వాగతం పలికారు.  
 
ప్రముఖ సెలబ్రిటీ తమ సంస్థను సందర్శించడం పట్ల కేవీబీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన సందర్శనను తమ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ జగన్‌కు ఓటు వేయకండి.. వివేకా సతీమణి