Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్‌కి బిగ్ షాక్, మరో వికెట్ డౌన్, కేసీఆర్ 'కారు'ను హస్తం ఫినిష్ చేస్తుందా?

ఐవీఆర్
శనివారం, 13 జులై 2024 (20:55 IST)
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసారు. మరికొద్దిసేపట్లో ఆయన సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
మహిపాల్ రెడ్డి చేరికతో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సంఖ్య 10కి చేరుకుంది. దీనితో సభలో 29 సభ్యులు బలం వున్న భారాస బలం 19కి పడిపోయింది. మరో పది మంది భారాస ఎమ్మెల్యేలను పార్టీ నుంచి లాగేస్తే కారు ఖతం అయిపోతుంది. భారాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
మరోవైపు పార్టీని వీడి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం కనిపించడంలేదు. ఈ వలసలు ఇలాగే సాగితే తెలంగాణలో కారు కనుమరుగు అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ ఉపద్రవాన్ని భారాస అధినేత కేసీఆర్ ఎలా అడ్డుకుంటారో వేచి చూడాల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments