అధికారంలోకి వచ్చేది మేమే... తెరాస చీఫ్ కేసీఆర్

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:00 IST)
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు. తమ స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేసీఆర్ దంపతులు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్... రాష్ట్రవ్యాప్తంగా చాలా అనుకూలమైన పవనాలు ఉన్నాయన్నారు. 
 
మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం... తొలి నుంచి మంచి వాతావరణమే ఉందన్న ఆయన... మంచి ఫలితాలు రాబోతున్నాయన్నారు. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదు కాబోతుందన్న టీఆర్ఎస్ అధినేత... హైదరాబాద్‌లో కూడా మంచి పోలింగ్ శాతం నమోదవుతోందని... ముఖ్యంగా వయోవృద్ధులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

తర్వాతి కథనం
Show comments