Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికల పోలింగ్ : ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (12:49 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, తెరాస వర్సెస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 
 
అయితే, ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం పోలింగ్ నమోదైనట్టు సమచారాం. మరోవైపు గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. అదేసమయంలో యువత కూడా తమ ఓటుహక్కును పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులుతీరుతున్నారు. 
 
ముఖ్యంగా, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో పది శాతం, వరంగల్ జిల్లాలో 22 శాతం, జగిత్యాలలో 18 శాతం, కరీంనగర్ జిల్లాలో 15 శాతం, మెదక్ జిల్లాలో 14 శాతం, పాలమూరు జిల్లాలో 12 శాతం, కామారెడ్డిలో 27 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. 
 
మరోవైపు, పోలింగ్ సాయంత్రం 5 గంటలకు సాగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం 4 గంటల వరకు జరుగుతుంది. నిర్దేశించిన సమయం దాటిన తర్వాత పోలింగ్ బూత్‌కు చేరుకునే ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments