తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 7వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరెవరో తేలిపోయింది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ఘట్టాలు ముగిసిపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే,
1. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం : ముఠా గోపాల్ (తెరాస), అనిల్ కుమార్ యాదవ్ (కాంగ్రెస్), కె లక్ష్మణ్ (బీజేపీ), ఎం. నగేశ్ (బీఎల్ఎఫ్).