Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా మహిళల అండర్-17 వరల్డ్ కప్‌: కేబినేట్ చర్చలు

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (22:44 IST)
ఫిఫా మహిళల అండర్-17 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది. ఈ మెగా టోర్నీ అక్టోబరు 11 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. ఈ భారీ టోర్నీ నిర్వహణ కోసం కేంద్రం ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కు రూ.10 కోట్ల సాయం అందిస్తోంది. 
 
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో క్రీడలకు నిధులు పెంచామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ ద్వారా మోదీ సర్కారు క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని వివరించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. 
 
భారత్‌లో ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించిన పూచీకత్తుల ఫైలుపై సంతకం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments