Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్న పీవీ సింధు..

Webdunia
బుధవారం, 28 జులై 2021 (12:01 IST)
భారత ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూప్‌ - జేలో జరిగిన రెండో పోరులో ఆమె విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ ఎంగన్‌ యిని 2-0 తేడాతో ఓడించింది. తొలి గేమ్‌ను 21-9తో కైవసం చేసుకోగా.. రెండో గేమ్‌లో ఆమె మరింత శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థితో పోటాపోటీగా తలపడి 21-6తో గేమ్‌తోపాట మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
 
అలాగే పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌రాయ్ వెనుదిరిగాడు. ఇజ్రాయెల్‌కు చెందిన షానీ ఇటే చేతిలో 6-5 తేడాతో ఓటమిపాలయ్యారు. రారు కేవలం ఒకే ఒక్క పాయింట్‌ తేడాతో ఓడిపోవడం గమనార్హం. నాలుగో సెట్లో 3-5తో వెనకబడిన అతడు ఐదోసెట్లో 5-5తో స్కోరు సమం చేశాడు. అయితే, షూట్‌లో షానీ 10కి గురిపెట్టగా తరుణ్‌దీప్‌ 9కి పరిమితమయ్యాడు. అంతకుముందు ఉక్రెయిన్‌ ఆర్చర్‌పై 6-4 తేడాతో రారు విజయం సాధించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments