Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ సంచలనం: ఫైనల్లోకి ఎంట్రీ

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:50 IST)
ఒలింపిక్స్‌లో భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ సంచలనం సృష్టించింది. శుక్రవారం మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 3లో ఆమె రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 
 
అమెరికాకు చెందిన నెల్లి కొర్డా 198 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ గోల్ఫ్ ఈవెంట్‌లో ఎవరైతే తక్కువ పాయింట్లు సాధిస్తారో వారే మొదటి స్థానంలో ఉంటారు. అయతే శుక్రవారం జరగాల్సిన రౌండ్ 4 వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారానికి వాయిదా పడింది. 
 
ఒకవేళ శనివారం కూడా పోటీలు జరగకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి రజతం ఖాయమవుతుంది. ఒకవేళ పోటీలు జరిగినా అదితికి కనీసం కాంస్యం వచ్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత గోల్ఫర్గా అదితి అశోక్ చరిత్ర సృష్టిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శునకంతో స్టంట్ చేసిన వ్యక్తి.. రైలు కింద పడిపోయింది.. తిట్టిపోస్తున్న నెటిజన్లు (video)

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు!!

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

తర్వాతి కథనం
Show comments