చరిత్ర సృష్టించిన సాత్విక్ జోడీ...

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (17:14 IST)
థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత ఆటగాళ్లు సాత్విక్ జోడీ చరిత్ర సృష్టించింది. చరిత్రలో తొలిసారిగా పురుషుల డబుల్స్‌ టైటిల్స్‌ను ఖాతాలో వేసుకుంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడి అద్భుత పదర్శనను కనబరిచింది.

ఫలితంగా, చైనాకు చెందిన లి జున్ హు- యు చెన్ జంటను 21-19, 18-21, 21-18 తేడాతో మట్టికరిపించి రికార్డుల్లోకి ఎక్కింది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్-చిరాగ్ జంట... రెండో గేమ్‌ను చేజార్చకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్ జోడీ రెచ్చిపోయింది. చైనా జంటను ఒత్తిడిలోకి నెట్టి... చివరి గేమ్‌ను సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

తర్వాతి కథనం
Show comments