Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు : హైజంప్‌లో భారత్‌కు తొలి మెడల్

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (08:27 IST)
బర్మింగ్‌హ్యమ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత ఆటగాళ్లు క్రమం తప్పకుండా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా హైజంప్‌లో భారత్‌కు తొలి పతకం వరించింది. హైజంప్ విభాగంలో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో దేశానికి మెడల్ సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్వీ రికార్డులకెక్కాడు. 
 
బుధవారం రాత్రి జరిగిన హైజంప్ ఫైనల్ పోటీల్లో 2.22 మీటర్ల ఎత్తును అలవోకగా దూకి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ అథ్లెట్ జంప్‌చేసి మొదటి స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. 
 
అయితే, జూన్ నెలలో జరిగిన అథ్లెట్ల్స్ చాంపియన్‌షిప్‌లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. గత రికార్డులతో పోల్చితే శంకర్ కామన్వెల్త్ క్రీడల్లో నిరశపరిచడం మగనార్హం. మొత్తంమీద శంకర్ ఓ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

తర్వాతి కథనం
Show comments