Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టంబరు 28న నుంచి భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (08:18 IST)
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరుగనుంది. సెప్టెంబరు 28వ తేదీ నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత అక్టోబరు ఆరో తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మొత్తం మూడేసి వన్డే, టీ20 మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు వచ్చే నెలలో భారత్ ‌పర్యటనకు రానుంది. 
 
సెప్టెంబరు 28న టీ20 సిరీస్ మొదలుకానుండగా, అక్టోబరు 6వ తేదీన వన్డే సిరీస్‌ మొదలుకానుంది. అక్టోబరు 11వ తేదీ నాటికి సిరీస్‌లను పూర్తి చేసుకోనున్న సౌతాఫ్రికా తన పపర్యటను ముగించుకుంటుంది. ఈ మేరకు రెండు సిరీస్‌ల పూర్తి షెడ్యూల్‌ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా బుధవారం రాత్రి ప్రకటించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్వేయర్‌తో తల్లీకుమార్తెల అక్రమ సంబంధం.. ఇంతలో పెళ్లి కుదిరింది.. ఆ వ్యక్తిని చంపేశారు..

తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజే ఇలా తిరిగిరాని లోకాలకు? (video)

ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...

అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా...

ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం.. అమెరికా వల్లే తీవ్ర నష్టం.. బాస్మతి రైస్ ధరలు తగ్గుముఖం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments