Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టంబరు 28న నుంచి భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (08:18 IST)
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరుగనుంది. సెప్టెంబరు 28వ తేదీ నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత అక్టోబరు ఆరో తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మొత్తం మూడేసి వన్డే, టీ20 మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు వచ్చే నెలలో భారత్ ‌పర్యటనకు రానుంది. 
 
సెప్టెంబరు 28న టీ20 సిరీస్ మొదలుకానుండగా, అక్టోబరు 6వ తేదీన వన్డే సిరీస్‌ మొదలుకానుంది. అక్టోబరు 11వ తేదీ నాటికి సిరీస్‌లను పూర్తి చేసుకోనున్న సౌతాఫ్రికా తన పపర్యటను ముగించుకుంటుంది. ఈ మేరకు రెండు సిరీస్‌ల పూర్తి షెడ్యూల్‌ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా బుధవారం రాత్రి ప్రకటించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ (Video)

"ఆపరేషన్ సింధూర్" అంటే ఏమిటి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments