Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్ యుద్ధ విమానానికి కో పైలట్‌గా సింధు.. అరుదైన గౌరవం

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (12:03 IST)
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఏరో ఇండియా షోలో ఉమెన్స్‌ డే సందర్భంగా  ఏవియేషన్‌ అధికారులు బ్యాడ్మింటన్‌ స్టార్‌కు ఈ అవకాశం కల్పించారు.
 
ఏవియేషన్‌ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా పలు కార్యక్రమాలను చేపట్టిన ఏరో ఇండియా.. అందులో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ తేజస్‌ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో విహరించడం పట్ల పీవీ సిందు హర్షం వ్యక్తం చేసింది. 
 
ఈ సందర్భంగా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ, తేజస్ యుద్ధ విమానానికి సింధు కోపైలట్‌గా వ్యవహరించారని చెప్పారు. దీంతో, తేజస్‌కు కోపైలట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా సింధు నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments