పాకిస్థాన్‌తో మ్యాచ్.. నిర్ణయం ప్రభుత్వానిదే.. విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (11:22 IST)
కాశ్మీర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి నిరసనగా భారత్ ఈ మ్యాచ్ ఆడకూడదని అనుకుంటోంది. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్‌లో ఉన్న జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ.. పాకిస్థాన్‌తో ఆడే విషయంపై భారత సర్కారు, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దేశ ప్రజల అభీష్టం మేరకే తాము నడుచుకుంటామని తెలిపాడు. 
 
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా సిరీస్‌పైనే దృష్టి పెట్టామని చెప్పాడు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

మోహన్ బాబు యూనివర్సిటీలో సమర్థ 2025, 36-గంటల జాతీయ హ్యాకథాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

తర్వాతి కథనం
Show comments