Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోరాడి ఓడిన పీవీ సింధు : కాంస్య పతకం కోసం చివరి ఆట

Webdunia
శనివారం, 31 జులై 2021 (17:22 IST)
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు మరో నిరాశాజనకమైన ఫలితం ఎదురైంది. స్వర్ణం పతకం సాధిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ తై జు యింగ్ (చైనీస్ తైపే)తో శనివారం మధ్యాహ్నం జరిగిన పోరులో సింధు 18-21, 12-21తో పరాజయం పాలైంది. 
 
నువ్వే నేనా అన్న‌ట్లుగా ప్ర‌తి పాయింట్ కోసం పోరాడారు. మ‌ళ్లీ స్కోర్ 16-16కు చేరుకున్న‌ది. తొలి గేమ్‌ను తైజు యింగ్ 21-18 స్కోర్ తేడాతో 21 నిమిషాల్లో సొంతం చేసుకుంది. 
 
నిజానికి తొలి గేమ్‌లో పోరాడిన సింధు, రెండో గేమ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా, ఆపై క్రమేణా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. శక్తిమంతమైన షాట్లు, తెలివైన క్రాస్ కోర్టు ఆటతీరుతో తై జు యింగ్ మ్యాచ్‌ను తన వశం చేసుకుంది. 
 
ఇక సింధు రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్‌లో ఆడనుంది. 2016లో రియో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ సాధించిన సింధు.. టోక్యోలో మాత్రం కాంస్య ప‌త‌కం కోసం పోటీప‌డ‌నున్న‌ది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

KTR: కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు.. ఇచ్చిందెవరు?

ఎయిర్ ఇండియా విమానం తోకలో బైటపడిన ఎయిర్ హోస్టెస్ మృతదేహం

బీజేపీ నేత మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ వివాదం.. ఏం జరిగింది?

Priyanka Gandhi గాజాలో అలా జరుగుతుంటే.. మోదీ సర్కారు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ప్రియాంక గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments