Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పద్ధతేం బాగోలేదు.. ఇలాగైతే కష్టం.. ఒలింపిక్ కమిటీ

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:02 IST)
భారత్‌పై ఒలింపిక్ కమిటీ ఫైర్ అయ్యింది. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ షూటర్లకు భారత్ వీసాలు నిరాకరించడంపై ఐవోసీ మండిపడింది. భారత్ నిర్ణయంతో భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్‌తో చర్చలు నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. 
 
ఢిల్లీలో జరగనున్న ప్రపంచకప్‌ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్‌ ఈవెంట్‌కు ఒలింపిక్‌ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. భారత్‌ తీరును తప్పుబట్టిన ఐవోసీ...అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను, క్రీడా ప్రతినిధులను సమానంగా చూడాలని హితవు పలికింది. 
 
అథ్లెట్ల మధ్య ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపకూడదని.. ఆటల్లో దేశ రాజకీయాలకు చోటే లేదని.. భారత్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతోనే ఆ దేశంతో ఒలింపిక్స్‌కు ఆతిథ్యంపై చర్చలను ఆపేయాలని నిర్ణయించినట్లు ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. 
 
ఒలింపిక్‌ నిబంధనలకు అనుగుణంగా వివిధ దేశాల పోటీదారులకు అనుమతి ఇస్తామని భారత సర్కార్ నుంచి లిఖితపూర్వకమైన హామీ వచ్చేంత వరకు ఒలింపిక్‌ సంబంధింత పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

ఇద్దరమ్మాయిలతో ఒక్కడు kissik... రోడ్డు మీద ఏంట్రా సిగ్గులేదా (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

జాబిలమ్మ నీకు అంతా కోపమా సినిమాని సపోర్ట్ చేయండి : జాన్వీ నారంగ్

తర్వాతి కథనం
Show comments