Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా టోర్నీ : ఫైనల్‌కు చేరిన సైనా నెహ్వాల్

ఇండోనిషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్స్ ట్రోఫీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దుమ్మురేపుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (18:38 IST)
ఇండోనిషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్స్ ట్రోఫీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దుమ్మురేపుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన రట్చనోక్‌ ఇంతనాన్‌పై సైనా ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. 
 
మూడుసార్లు ఇండోనేషియా మాస్టర్స్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న మాజీ వరల్డ్ నం.1 సైనా.. తాజా గేమ్‌లో రట్చనోక్‌పై 21-19, 21-19 పాయింట్స్‌తో విజయం నమోదుచేసింది. 48 నిముషాల్లోనే ఆటను ముంగించేయడం గమనార్హం. 
 
ఫైనల్‌లో బ్యాడ్మింటన్ ప్రపంచ నెం.1 తాయ్ త్జుయింగ్‌తో గానీ, చైనీస్ ఎనిమిదో సీడ్ హే బింగ్జియావోతో గానీ తలపడనుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సైనా 21-13, 21-19 స్కోరుతో వరుస గేముల్లో సింధుపై ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. కుమారుడికి న్యూడ్ వీడియోలు పంపుతున్నాయి..(video)

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments