Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్ పోటీలు : షట్లర్ ప్రమోద్ భగత్‌కు పతకం ఖాయం

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (09:15 IST)
జపాన్ రాజధాని టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయింది. షెట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ బ్యాడ్మింటన్‌‌ పురుషుల తుది పోరుకు దూసుకెళ్లాడు. జపాన్‌ ప్లేయర్‌ ఫుజిహరాతో జరిగిన ఎస్‌ఎల్‌ 3 విభాగం సెమీఫైనల్‌లో 21-11, 21-16 తేడాతో ప్రమోద్‌ విజయం సాధించాడు. 
 
దీంతో ఫైనల్‌లో గెలిచినా, ఓడినా ప్రమోద్‌కు పతకం లభించనుంది. ఇక షూటింగ్‌ పీ 4 మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్తోల్‌ ఈవెంట్‌లో మనీష్‌ నర్వాల్‌, సింఘ్‌రాజ్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. అందేవిధంగా బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌లో మనోజ్‌ సర్కార్‌ సెమీస్‌ ఓడిపోవడంతో బ్రోన్జ్‌ పతకం కోసం పోరాడనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments