Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్ పోటీలు : షట్లర్ ప్రమోద్ భగత్‌కు పతకం ఖాయం

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (09:15 IST)
జపాన్ రాజధాని టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయింది. షెట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ బ్యాడ్మింటన్‌‌ పురుషుల తుది పోరుకు దూసుకెళ్లాడు. జపాన్‌ ప్లేయర్‌ ఫుజిహరాతో జరిగిన ఎస్‌ఎల్‌ 3 విభాగం సెమీఫైనల్‌లో 21-11, 21-16 తేడాతో ప్రమోద్‌ విజయం సాధించాడు. 
 
దీంతో ఫైనల్‌లో గెలిచినా, ఓడినా ప్రమోద్‌కు పతకం లభించనుంది. ఇక షూటింగ్‌ పీ 4 మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్తోల్‌ ఈవెంట్‌లో మనీష్‌ నర్వాల్‌, సింఘ్‌రాజ్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. అందేవిధంగా బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌లో మనోజ్‌ సర్కార్‌ సెమీస్‌ ఓడిపోవడంతో బ్రోన్జ్‌ పతకం కోసం పోరాడనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments