Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ జిమ్నాస్టిక్ వేదికపై మెరిసిన అరుణా రెడ్డి

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (15:04 IST)
ఈజిప్టు వేదికగా ఈజిప్షియన్ ఫోరోస్ కప్ 2021లో భాగంగా అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై తెలంగాణ ప్రాంతానికి చెందిన అరుణా రెడ్డి అనే అమ్మాయి సత్తా చాటింది. జిమ్నాస్టిక్ పోటీల్లో రాణించి ఏకంగా రెండు బంగారు పతకాలను స్వాధీనం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన అరుణా రెడ్డి ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ నుంచి కోలుకున్న ఆమె... ఈ టోర్నీలో ఏకంగా రెండు బంగారు పతకాలను గెలుచుకోవడం గమనార్హం. కాగా, గత 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ ఈమె కాంస్య పతకం సాధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments