Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవీనా పటేల్‌కు భారీ నజరానా : రూ.3 కోట్ల నగదు పురస్కారం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (08:45 IST)
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లోభాగంగా టేబుల్ టెన్నిస్ విభాగంలో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్‌కు గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా రూ.3 కోట్ల నగదు ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
గుజరాత్​ మహేసాణా జిల్లాలోని సుంధియా గ్రామానికి చెందిన భవీనా... పారాలింపిక్స్​లో ఆదివారం జరిగిన క్లాస్‌-4 టేబుల్​ టెన్నిస్​ ఫైనల్​ మ్యాచ్‌​లో చైనా ప్లేయర్​ యింగ్​ ఝోపై 0-3తో ఓడి రజతం సొంతం చేసుకుంది. 
 
పతకం సాధించిన భవీనాను గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభినందించారు. 'మహేసాణా ముద్దుబిడ్డ.. టేబుల్​ టెన్నిస్​లో పతకం సాధించి దేశం గర్వించేలా చేసింది' అంటూ కితాబిచ్చారు. 'దివ్యాంగ్ ఖేల్​ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన' కింద భవీనాకు రూ.3 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

తర్వాతి కథనం
Show comments