Webdunia - Bharat's app for daily news and videos

Install App

80 సెకన్లలో ఇండియాకు స్వర్ణ పతకం... రెజ్లర్ సుశీల్ కుమార్ భేష్

ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి మరో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. తన ప్రత్యర్థిని కేవలం 80 సెకన్ల వ్యవధిలో మట్టి కరిపించి టైటిల్ గెలుచుకున్నారు. 74 కేజీల ఈవెంట్‌లో సుశీల్ సౌతాఫ్రికాకు చెందిన తన ప్రత్యర్థి జోహ‌నెస్ బోథ

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (17:25 IST)
ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి మరో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. తన ప్రత్యర్థిని కేవలం 80 సెకన్ల వ్యవధిలో మట్టి కరిపించి టైటిల్ గెలుచుకున్నారు. 74 కేజీల ఈవెంట్‌లో సుశీల్ సౌతాఫ్రికాకు చెందిన  తన ప్రత్యర్థి జోహ‌నెస్ బోథాపై విజ‌యం సాధించాడు. కాగా కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి ఇది 14వ స్వర్ణ పతకం.
 
ఇప్పటివరకూ భారతదేశం 29 పతకాలను సాధించింది. కాగా 50 మీటర్ల రిఫైర్ ప్రోన్‌లో తేజస్విని సావంత్ రజత పతకాన్ని సాధించింది. తద్వారా భారత్ ఖాతాలో మొత్తం 25 పతకాలు చేరాయి. ఇందులో 12 బంగారు, ఐదు రజతం, 8 కాంస్య పతకాలున్నాయి. ఇప్పటికే తేజస్విని మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని, ఆరు పతకాలు సాధించింది. వీటిలో రెండు బంగారు, రెండు రజతం, రెండు కాంస్య పతకాలున్నాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments