Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్‌లో డ్రాగన్ కంట్రీ తొలి స్వర్ణం.. నిరాశపరిచిన భారత్

Webdunia
శనివారం, 24 జులై 2021 (12:21 IST)
టోక్యో ఒలింపిక్స్‌లో డ్రాగన్ కంట్రీ తొలి స్వర్ణం గెలుచుకుంది. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో చైనా క్రీడాకారిణి యాంగ్ క్యాన్ గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. క్వాలిఫై రౌండ్‌లో మన భారత షూటర్లు నిరాశ పరిచారు. దాంతో ఫైనల్లో భారత్ చోటు దక్కించుకోలేకపోయింది. అలాగే రష్యాకు చెందిన షూటర్ గలషినాకు వెండి, స్విట్జర్ లాండ్ ప్లేయర్ క్రిస్టిన్‌కు కాంస్య పతాకాలు వచ్చాయి. 
 
ప్రతి నాలుగేళ్లకు జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ ఈ ఏడాది ఒక సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్ క్రీడలు ఆలస్యమయ్యాయి. ఇక ఈ ఏడాది భారత క్రీడాకారులు 18 భాగాల్లో... మొత్తం 120 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. 
 
దాంతో భారత్‌కు ఈసారి పథకాలు రావాలని అంతా కోరుకుంటున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా టోక్యో ఒలంపిక్స్‌లో గెలిచిన క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments